Wednesday, December 10, 2025

జిన్నారంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ

  • ఉత్సాహంగా పాల్గొన్న సంఘ్ సభ్యులు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా రూట్ మార్చ్ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దేశభక్తి, ఆచార సాంప్రదాయాలతో పాటు సనాతన ధర్మాలను కాపాడుకోవడమే ర్యాలీ ఉద్దేశమని సూచించారు. దాదాపు 200 మంది సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రవికుమార్, ఆర్ఎస్ఎస్ సభ్యులు యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular